సైకిల్ గుర్తు అఖిలేశ్ కే... ములాయం భంగపాటు..

 

సైకిల్ గర్తుపై సమాజ్ వాదీ పార్టీ అధినేత ములాయం, ఆయన కొడుకు సీఎం అయిన అఖిలేశ్ యాదవ్ ల వార్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈవార్ కు శుభం కార్డు పడింది. ఓ వార్ లో అఖిలేశ్ గెలుపొందగా.. ములాయం ఓటమి చవిచూడాల్సి వచ్చింది. సైకిల్ గుర్తును అఖిలేశ్ కు కేటాయిస్తూ ఈసీ నిర్ణయం తీసుకుంది. త‌మ పార్టీలో త‌న వ‌ర్గానికే అధిక బ‌లం ఉంద‌ని నిరూపించుకున్న అఖిలేష్ వ‌ర్గానికే సైకిల్ గుర్తును కేటాయిస్తూ కేంద్ర ఎన్నిక‌ల సంఘం తాజాగా త‌న నిర్ణ‌యాన్ని ప్ర‌క‌టించింది. దీంతో ములాయం సింగ్ వ‌ర్గానికి భంగ‌పాటు క‌లిగింది. దీంతో అఖిలేశ్ ఏం చేయాలో తెలియని పరిస్థితిలో పడిపోయారు.