అమరావతి అభివృద్ధికి 15 వేల కోట్లు

ఆంధ్రప్రదేశ్  అభివృద్ధికి కేంద్రం అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తుందని వత్తమంత్రి నిర్మాలా సీతారామన్ అన్నారు.

విభజనతో అన్నివిధాలుగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ ను ఆదుకుంటామని తన బడ్జెట్ ప్రసంగంలో చెప్పారు. గత ఐదేళ్లుగా ఏపీలో అభివృద్ధి కుంటుపడిందనీ,

రాజధాని అమరావతి పనులు నిలిచిపోయాయనీ పేర్కొన్న నిర్మలా సీతారామన్.. అమరావతి అభివృద్ధికి 15 వేల కోట్ల రూపాయలు సాయం అందించనున్నట్లు నిర్మలా సీతారామన్ ప్రకటంచారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu