పత్రీజీ ధ్యాన మహాయాగంలో 9వ రోజు వేద పఠనం
కడ్తాల్ లోని కైలాసపురి మహేశ్వర మహా పిరమిడ్ లో పత్రీజీ ధ్యాన మహా యాగం అత్యంత వైభవంగా జరుగుతోంది. యాగంలో 9 వ రోజు డిసెంబర్ 29 న నిర్వహించిన యోగా, వేదపఠనం, సంగీత నాధ ధ్యానం కార్యక్రమాలు ధ్యానులను బాగా ఆకట్టుకుంటున్నాయి. యోగా నిపుణులు వెంకటేశ్ -యోగా ఆసనాలు, ప్రాణాయం, ముద్రలు, చక్రాలు వంటి గురించి అధ్బుతంగా వివరించి వాటిపై ధ్యానులకు చక్కటి అవగాహన కల్పిస్తున్నారు. ప్రతి ఒక్కరు ప్రతిరోజు తప్పకుండా యోగా, ప్రాణాయం, ధ్యానం చేయాలని సూచించారు. అనంతరం చైతన్య, మాస్టర్ తేజాలు అధ్బుతంగా వేదపఠనం చేసి ధ్యానులకు చక్కటి వేద జ్ఞానాన్ని అందించారు. మరోవైపు సంగీత నాధ ధ్యానం కార్యక్రమం ధ్యానులను విశేషంగా అలరిస్తుంది. ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో ధ్యానులు పాల్గొని ఎంతో ఉత్సాహంగా ధ్యాన సాధన చేసి నృత్యాలు చేసి సందడి చేసారు.
రంగారెడ్డి జిల్లా కడ్తాల్ లోని కైలాసపురి మహేశ్వర మహా పిరమిడ్ లో అధ్బుతంగా జరుగుతున్న పత్రీజీ ధ్యాన మహా యాగంలో బ్రహ్మర్షి పత్రీజీ, స్వర్ణమాల పత్రీ వీడియా సందేశాలు ధ్యానులను బాగా ఆకట్టుకుంటున్నాయి. యాగంలో 9వ రోజు డిసెంబర్ 29న అందించిన బ్రహ్మర్షి పత్రీజీ వీడియా సందేశాలు అందరికి అధ్బుతమైన జ్ఞానాన్ని అందించాయి. అనంతరం పత్రీజీ కూతురు పరిణత పత్రీ, బ్రహ్మర్షి పత్రీజీ దివ్య సందేశం గురించి వివరించారు. మనం చేసేది ఏదైనా ఎక్కువ, తక్కువ కాకుండా చూడాలని తెలిపారు. ధ్యానం చేస్తేనే బుద్దుడవుతాడని, సకర్మలు చేస్తే ఫలితం పొందుతామని, ఉన్నదాంట్లో సంతృప్తి చెందాలని చెప్పారని తెలియజేసారు. సరికాని ఆలోచలను సరైన స్థితికి తీసుకెళ్లడమే ధ్యానమని వివరించారని, ప్రతీజీ దివ్య సందేశాన్ని తెలియజేసి ధ్యానులకు చక్కటి ఆత్మజ్ఞానాన్ని అందించారు.
రంగారెడ్డి జిల్లా కడ్తాల్ లోని కైలాసపురి మహేశ్వర మహా పిరమిడ్ లో విజయవంతంగా కొనసాగుతున్న పత్రీజీ ధ్యాన మహా యాగంలో పలు అధ్బుత పుస్తకాలను ఆవిష్కరిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా యాగంలో 9వరోజు డిసెంబర్ 29న నిర్వహించిన కార్యక్రమంలో ధ్యాన మహారాష్ట్ర మ్యాగజైన్ ను పత్రీజీ కూతురు పరిణిత పత్రీ, సీనియర్ పిరమిడ్ మాస్టర్ చంద్రశేఖర్ రెడ్డి, మహారాష్ట్ర పిరమిడ్ మాస్టర్లు కలిసి ఆవిష్కరించారు. అనంతరం దేవి రచించిన దివ్యస్త్రీతత్వపు జాగృతి అనే పుస్తకం, అనంతరం అనిల్ కుమార్ రచించిన నా ధ్యాన డైరీ అనే పుస్తకం, ఆ తర్వాత రామ్తా క్రియేషన్ అనే పుస్తకాన్ని పరిణిత పత్రీ ఆవిష్కరించారు.
అశేష జనసందోహాం మధ్య పత్రీజీ ధ్యాన మహా యాగం రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలంలోని కైలాసపురి మహేశ్వర మహా పిరమిడ్ లో వైభవోపేతంగా జరుగుతోంది. యాగంలో 9 వరోజు డిసెంబర్ 29న PSSM జిల్లా అధ్యక్షుల సందేశాల కార్యక్రమం అధ్బుతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఆంధ్రనుంచి PSSM ఏలూరు జిల్లా అధ్యక్షులు, వెంకటేశ్వర్ రావు, విశాఖపట్నం జిల్లా ప్రతినిధిగా వాణి, కర్నూల్ జిల్లా ప్రతినిధిగా రాజశేఖర్ తమ బృందాలతో కలిసి వచ్చి సందేశాలు ఇచ్చారు. తమ జిల్లాలోని పిరమిడ్ ల విశిష్టతల గురించి, అలాగే నిర్మించబోతున్న పిరమిడ్ ల గురించి తెలియజేసారు. అలాగే తమ జిల్లాలో ధ్యాన, శాకాహార వ్యాప్తికి వారు చేస్తున్న కృషి గురించి, భవిష్యత్తు ప్రణాళికల గురించి వివరించారు.
రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలంలోని కైలాసపురి మహేశ్వర మహా పిరమిడ్ లో ఘనంగా జరుగుతున్న పత్రీజీ ధ్యాన మహా యాగంలో నిర్వహిస్తున్నPSSM జిల్లా అధ్యక్షుల సందేశాల కార్యక్రమం అధ్బుతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా 9వ రోజు డిసెంబర్ 29న మహాబూబూనగర్ , నల్గొండ, ఆదిలాబాద్ జిల్లాల PSSM అధ్యక్షులు, పిరమిడ్ మాస్టర్లు పాల్గొని తమ సందేశాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాదు జిల్లా నుంచి సుంకరమేశ్, సునీత, మహబూబ్ నగర్ జిల్లా నుంచి వీరేష్, జగదీశ్, కొండయ్యలు, నల్గొండ జిల్లా నుంచి సతీష్ బాబులు పాల్గొన్నారు. తమ జిల్లాలో కొనసాగుతున్న ధ్యాన, జ్ఞాన కార్యక్రమాల గురించి, అలాగే భవిష్య…
రంగారెడ్డి జిల్లా కడ్తాల్ లోని కైలాసపురి మహేశ్వర మహా పిరమిడ్ లో కన్నుల పండువగా కొనసాగుతున్న పత్రీజీ ధ్యాన మహా యాగంలో ట్రాత్ ఫర్ యూత్ అనే కార్యక్రమం అధ్బుతంగా కొనసాగుతొంది. ఇందులో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు, మోటివేషనల్ స్పీకర్లు పాల్గొని తమ సందేశాల ద్వారా యువతలో మంచి స్పూర్తిని కలిగిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా 9 వరోజు డిసెంబర్ 29న మోటివేషనల్ స్పీకర్ నవీన్ అధ్బుతమైన సందేశాన్ని ఇచ్చారు. సందేహాం, పరధ్యానం, వాయిదా వేయడం, ఆసక్తిలేకపోవడం, బ్రాంతి వంటివి విజయమం సాధించకుండా అడ్డుకుంటాయని తెలిపారు. వీటిని అధిగమించి ఎలా సక్సెస్ కావాలనే దాని గురించి అధ్బుతంగా వివరించి యువతకు చక్కటి జ్ఞానాన్ని అందించారు.
రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం లోని కైలాసపురి మహేశ్వర మహా పిరమిడ్ లో జరుగుతున్న పత్రీజీ ధ్యాన మహా యాగం మహోత్సంలో సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ విశేషంగా అలరిస్తున్నాయి. యాగంలో 9వ రోజు డిసెంబర్ 29న నిర్వహించిన కార్యక్రమంలో చెన్నైకి చెందిన సరితా కళ్యాణ్ బృందం కళాకారిణిలు వివిధ ఆధ్యాత్మిక అంశాలపై భరతనాట్యం అధ్బుతంగా ప్రదర్శించి అందరినీ అలరించారు. అనంతరం వేంకటేశ్వర నృత్య కళాక్షేత్రానికి చెందిన కళాకారిణి రమాదేవి బృందం చే ప్రదర్శించిన నృత్య ప్రదర్శన అందరిని ఆకట్టుకుంది. అనంతరం చక్కని తల్లికి చాంగుబలా అంటూ చిన్నారులు చక్కని అభినయంతో హావభావాలు పలికిస్తూ చేసిన నృత్యం అందిరినీ అలరించింది. ఆ తర్వాత శివ గీతాలపై అధ్బుతంగా నృత్యం చేసి అందరిలో భ…
రంగారెడ్డి జిల్లా కడ్తాల్ లోని కైలాసపురి మహేశ్వర మహా పిరమిడ్ లో కన్నుల పండువగా కొనసాగుతున్న పత్రీజీ ధ్యాన మహా యాగంలో ట్రాత్ ఫర్ యూత్ అనే కార్యక్రమం అధ్బుతంగా కొనసాగుతొంది. ఇందులో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు, మోటివేషనల్ స్పీకర్లు పాల్గొని తమ సందేశాల ద్వారా యువతలో మంచి స్పూర్తిని కలిగిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా 9 వరోజు డిసెంబర్ 29న మోటివేషనల్ స్పీకర్ నవీన్ అధ్బుతమైన సందేశాన్ని ఇచ్చారు. సందేహాం, పరధ్యానం, వాయిదా వేయడం, ఆసక్తిలేకపోవడం, బ్రాంతి వంటివి విజయమం సాధించకుండా అడ్డుకుంటాయని తెలిపారు. వీటిని అధిగమించి ఎలా సక్సెస్ కావాలనే దాని గురించి అధ్బుతంగా వివరించి యువతకు చక్కటి జ్ఞానాన్ని అందించారు.
రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం లోని కైలాసపురి మహేశ్వర మహా పిరమిడ్ లో జరుగుతున్న పత్రీజీ ధ్యాన మహా యాగం మహోత్సంలో సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ విశేషంగా అలరిస్తున్నాయి. యాగంలో 9వ రోజు డిసెంబర్ 29న నిర్వహించిన కార్యక్రమంలో చెన్నైకి చెందిన సరితా కళ్యాణ్ బృందం కళాకారిణిలు వివిధ ఆధ్యాత్మిక అంశాలపై భరతనాట్యం అధ్బుతంగా ప్రదర్శించి అందరినీ అలరించారు. అనంతరం వేంకటేశ్వర నృత్య కళాక్షేత్రానికి చెందిన కళాకారిణి రమాదేవి బృందం చే ప్రదర్శించిన నృత్య ప్రదర్శన అందరిని ఆకట్టుకుంది. అనంతరం చక్కని తల్లికి చాంగుబలా అంటూ చిన్నారులు చక్కని అభినయంతో హావభావాలు పలికిస్తూ చేసిన నృత్యం అందిరినీ అలరించింది. ఆ తర్వాత శివ గీతాలపై అధ్బుతంగా నృత్యం చేసి అందరిలో భ…
రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం లోని కైలాసపురి మహేశ్వర మహా పిరమిడ్ లో జరుగుతున్న పత్రీజీ ధ్యానమహా యాగంలో హెల్త్ అండ్ స్పిరుచ్యువల్ సైన్స్ ప్రోగ్రాం విజయంతంగా జరుగుతోంది. ఈ కార్యక్రమంలో వివిధ వైద్య విధానాలకు చెందిన డాక్టర్లు పాల్గొని సంపూర్ణ ఆరోగ్యం పై అందరికీ చక్కటి అవగాహన కల్పిస్తున్నారు. ఇందులో భాగంగా 9 వరోజు డిసెంబర్ 29 న నిర్వహించిన కార్యక్రమంలో యోగా ఉపాధ్యాయురాలు, డాక్టర్ దీప్తి పాల్గొని యోగ ముద్ర థెరపి గురించి అధ్బుతంగా వివరించారు. శివుని నోట్ల నుంచి జారివారిన శాస్త్రం యోగ విద్య అని తెలియజేసారు. ఏ ముద్రతో ఏ అనారోగ్య సమస్య తగ్గుతుందో ప్రత్యక్షంగా చేసి చూపించారు. అలాగే మీ జీవితాన్ని మీరు ప్రేమించాలని సూచించారు. అంతకుముందు పీఎంసీ ట్రస్ట్ చైర్మ…
రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం లోని కైలాసపురి మహేశ్వర మహా పిరమిడ్ లో నిర్వహిస్తున్న పత్రీజీ ధ్యాన మహా యాగం అంగరంగ వైభవంగా జరుగుతోంది. యాగంలో 9వరోజు డిసెంబర్ 29న నిర్వహించిన కార్యక్రమంలో ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి ధ్యానం చేరువచేయాలన్న పత్రీజీ ఆశయాన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళుతున్నPMC చానెల్ ఏవీని ప్రదర్శించారు. అనంతరం పీఎంసీ మేనేజింగ్ డైరెక్టర్ ఆనంద్ PMC చానెల్ కార్యక్రమాల గురించి సాధిస్తున్న విజయాల గురించి వివరించారు. అలాగే పీఎంసీ అభివృద్దిలో చానెల్ ఉద్యోగులు చేస్తున్న కృషిని ప్రశంసించారు. అనంతరం మాట్లాడిన పీఎంసీ ట్రస్ట్ చైర్మన్ దాట్ల హన్మంతరాజు చానెల్ ఉద్యోగులు 24 గంటల పాటు శ్రమించి PMC అభివృద్దికి తోడ్పడుతున్నారని కొనియాడారు. ఇది ఏ ఒక్కరి చ…
రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం లోని కైలాసపురి మహేశ్వర మహా పిరమిడ్ లో నిర్వహిస్తున్న పత్రీజీ ధ్యాన మహా యాగం ఉత్సాహంగా కొనసాగుతోంది. ఈ సందర్బంగా PSSM ప్రాజెక్టులపై ప్రదర్శిస్తున్న ఏవీలు అందరినీ విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. పత్రీజీ ధ్యాన మహా యాగంలో 9 రోజు డిసెంబర్ 26న నిర్వహించిన కార్యక్రమంలోప్రదర్శించిన శ్రీ హనుమా పిరమిడ్ ధ్యాన శక్తి క్షేత్రం ఏవీని ప్రదర్శించారు. అనంతరం ఈ పిరమిడ్ విశిష్టతల గురించి శ్రీ హనుమా పిరమిడ్ ధ్యాన శక్తి క్షేత్రం ట్రస్ట్ సభ్యులు తెలియజేసారు. అలాగే తాము చేస్తున్న కార్యక్రమాలు, భవిష్యత్తుల్లో చేయబోయే ప్రోగ్రామ్స్ గురించి వివరించారు. అనంతరం ప్రదర్శించిన పిరమిడ్ సేవాదళ్ ఏవీ అందరిని ఆకట్టుకుంది. ఆ తర్వాత పిరమిడ్ సేవాదళ్ సభ్యులు తాము చేస్తున్న సేవా కార్యక్రమాల గురించి, చేయబోయే వాటి గురించి తెలియజేసారు. ఈ సందర్బంగా తెలంగాణ పిరమిడ్ సేవాదళ్ అధ్యక్షులు ధ్యాన గద్దరు భూపతిరాజు ఆలపించిన ధ్యాన గీతం అందరిని అలరించింది.
