లాక్ డౌన్ ఉల్లంఘిస్తే రెండేళ్లు జైలు శిక్ష


లాక్ డౌన్ ఉల్లంఘిస్తే రెండేళ్లు జైలు శిక్ష విధించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అన్ని రాష్ట్రాల సీఎస్ లకు లేఖ రాసిన కేంద్ర హోంశాఖ, ఈ విషయమై స్పష్టమైన మార్గదర్శకాలు అతి త్వరలోనే రాష్ట్రాలకు పంపిస్తామని పేర్కొంది.