సిల్వీందర్ సింగ్ కు లైడిటెక్టర్ పరీక్షలు..!

పంజాబ్ లోని పఠాన్ కోట్ ఉగ్రవాదుల దాడి కేసుపై ఎన్ఐఏ అధికారులు విచారణ వేగవంతం చేసినట్టు తెలుస్తోంది. ఈనేపథ్యంలోనే  ఈ కేసులో నిందితుడిగా ఉన్న గురుదాస్ పూర్ ఎస్పీ సిల్వీందర్ సింగ్ ను ఢిల్లీలోని ఎన్ఐఏ హెడ్ క్వార్టర్స్ లో విచారించనున్నారు. అంతేకాదు సిల్వీందర్ సింగ్ కు లైడిటెక్టర్ పరీక్షలు నిర్వహించే అవకాశం ఉన్నట్టు అధికారులు తెలుపుతున్నారు. ఎన్ఐఏ విచారణలో సల్వీందర్ చెప్పిన సమాధానాలు పొంతన లేకపోవడంతో ఎన్‌ఐఏ లైడిటెక్టర్ పరీక్ష నిర్వహించాలని నిర్ణయించారు. ఇందుకు కేంద్రం నుంచి కూడా అనుమతి లభించినట్లు తెలుస్తుంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu