మోడీ తల్లికి నారీ జాగరణ్ సమ్మాన్ అవార్డ్..


ప్రధాని నరేంద్ర మోడీ తల్లి హీరాబెన్ కు అరుదైన గౌరవం దక్కింది. 2016 సంవత్సరానికిగాను ఆమెకు నారీ జాగరణ్ సమ్మాన్ అవార్డు లభించింది. నారీ జాగరణ్ పత్రిక ఎడిటర్ మీనా చూబే ఈ అవార్డును ప్రకటించారు. కాగా ఈ అవార్డును మోదీ పెద్దన్న సోమాభాయ్ దామోదర్ దాస్ మోదీ స్వీకరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తన తల్లి అవార్డు కార్యక్రమం కోసం రాలేకపోయారని.. మహిళల రక్షణకు పాటుపడుతున్న వారికి, దేశంలోని తల్లులకు ఈ అవార్డును అంకితం చేస్తున్నట్టు తెలిపారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu