మోడీ చిత్రపటానికి పాలాభిషేకాలు

పహల్గాం దాడికి తగిన బదులు తీర్చుకున్నామనీ, ఉగ్ర ముష్కరులకు భారత సైన్యం గట్టిగా బుద్ధి చెప్పిందన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతోంది.

పహల్గాం దాడి అనంతరం భారత సైన్యం ఆపరేషన్ సిందూర్ పేర పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని  9 ఉగ్ర‌స్థావ‌రాల‌పై సర్జికల్ స్ట్రైక్స్ తో విరుచుకుపడి  80 మందికి పైగా ఉగ్ర‌వాదులను మట్టు పెట్టిన సంగతి తెలిసిందే. దీంతో దేశ వ్యప్తంగా బీజేపీ సంబరాలు చేసుకుంటోంది, పలు చోట్ల మోడీ చిత్రపటానికి బీజేపీ శ్రేణులు, నేతలు పాలాభిషేకం చేశారు.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu