తీవ్ర అస్వస్థత గురైన కరుణానిధి...

 

డీఎంకే నేత, తమిళనాడు మాజీ సీఎం కరుణానిధి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను చెన్నైలోని కావేరి ఆసుపత్రికి తరలించారు. అయితే గతేడాది జరిగిన శస్త్రచికిత్సలో భాగంగా పీఈజీ ట్యూబ్‌ను మార్చాల్సి ఉన్నందుకే ఆయన ఆసుపత్రిలో చేరారని.. ఈరోజే ఆయనను డిశ్చార్జ్‌ చేస్తామని వైద్య సిబ్బంది వెల్లడించింది.