ఒక రైతును మరో రైతు కాల్చి చంపాడు!

 

విశాఖ జిల్లాలో ఒక రైతుని గుర్తు తెలియని వ్యక్తులు నాటు తుపాకీతో కాల్చి చంపారు. విశాఖ జిల్లా జి.మాడుగుల మండలంలోని గనల్భ గ్రామంలో భూ తగాదాల కారణంగా నాగేశ్వరరావు (38) అనే రైతును అదే గ్రామానికి చెందిన ఈశ్వరరావు నాటు తుపాకీతో కాల్చి చంపాడు. హతుడికి, నిందితుడికి మధ్య కొంతకాలంగా భూ వివాదం నడుస్తోంది. శుక్రవారం ఉదయం 7 గంటలకు మృతుడు నాగేశ్వరరావు పొలం దున్నుతూ వుండగా ఈశ్వరరావు నాటు తుపాకీతో అక్కడకి చేరుకుని నాగేశ్వరరావును కాల్చి చంపాడు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu
Related Segment News