శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటలు

తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీ స్వల్పంగా ఉంది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి ఆరుగంటల సమయం పడుతోంది.

శనివారం (నవంబర్ 11)ఉదయం భక్తులు క్యూలైన్ లో ఆగాల్సిన అవసరం లేకుండా నేరుగా దర్శనానికి అనుమతిస్తున్నారు.

ఇక శుక్రవారం (నవంబర్ 10) శ్రీవారిని 56వేల 978 మంది దర్శించుకున్నారు. వారిలో 19వేల617 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 4 కోట్ల 87లక్షల రూపాయలు వచ్చింది. 
 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu