తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. బుధవారం (డిసెంబర్ 13) ఉదయం శ్రీవారి దర్శనం కోసం రెండు కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.

టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి దర్శనానికి ఎనిమిది గంటల సమయం పడుతోంది. ఇక మంగళవారం (డిసెంబర్ 11) శ్రీవారిని 63వేల21 మంది దర్శించుకున్నారు.

వారిలో 10 వేల 91 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 3 కోట్ల 15లక్షల రూపాయలు వచ్చింది. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu