సీనియర్ జర్నలిస్టు మృతి..

 

సీనియర్ జర్నలిస్టు, ది హిందూ దినపత్రిక ఢిల్లీ బ్యూరో మాజీ చీఫ్ కెకె కత్యాల్ కన్నుమూశారు. ఆయన వయస్సు 88 సంవత్సరాలు. రాజకీయ విశ్లేషణలలో దిట్ట అయిన కత్యాల్ ది స్టేట్స్ మేన్, హిందూస్థాన్ టైమ్ పత్రికలలో పని చేశారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu