ముగ్గురు హిజ్బుల్ ఉగ్రవాదులు హతం..


జమ్మూ కాశ్మీర్ లో ఎన్ కౌంటర్ జరిగింది. జమ్మూ కాశ్మీర్ లోని పహల్గాంలో భద్రతా బలగాలు జరిపిన ఎన్ కౌంటర్ లో ముగ్గురు హిజ్బుల్ ఉగ్రవాదులు హతమయ్యారు. వారి దగ్గర నుండి మూడు ఏకే 47 రైఫిళ్లతో సహా భారీగా ఆయుధాలు స్వాదీనం చేసుకన్నారు. గాలింపు చర్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.