టీజీ వైఖరిపై తెలుగుదేశంలో చర్చ

నవ్యాంధ్ర రాజధాని అమరావతిని ప్రీజోన్ చేయాలంటూ టీజీ వెంకటేశ్ మానవహారం నిర్వహించడం టీడీపీలో హాట్ టాపిక్ గా మారింది, హైదరాబాద్ లాగే అమరావతిలోనే డెవలప్ మెంట్ అంతా ఒకేచోట జరుగుతుందని, అలాంటప్పుడు అక్కడే ఉద్యోగావకాశాలు ఉంటాయని, అందువల్ల రాజధాని ప్రాంతాన్ని ప్రీజోన్ చేయాలని కోరుతున్నామని టీజీ అన్నారు. అమరావతికి తాము వ్యతిరేకం కాదన్న టీజీ..రాయలసీమకు మాత్రం అన్యాయం చేస్తే కుదరదంటున్నారు. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేసి, సమ్మర్ లో అసెంబ్లీ సమావేశాలను సీమలోనే నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు

Online Jyotish
Tone Academy
KidsOne Telugu