వేలు స్వామికి కరువు ఎక్కువ...ఏపీ రాజకీయాలపై జాతకం!
ఉగాది పండగ మరో నాలుగు రోజుల్లో రాబోతోంది. ఇక బుల్లితెర మీద ఎన్నెన్నో కార్యక్రమాలు.. ఇప్పుడు జీ తెలుగులో ఫామిలీ స్టార్ తో ఉగాది ఉమ్మడి కుటుంబం పేరుతో ఒక ఈవెంట్ రాబోతోంది. ఈ షోకి వరుణ్ సందేశ్-వితికా షేరు హోస్ట్స్ గా చేస్తున్నారు. బుల్లితెర నటీనటులతో పాటు దిల్ రాజు, మృణాల్ ఠాకూర్, విజయ్ దేవరకొండ, రాసి, సితార, ఆలీ వంటి వాళ్లంతా ఎంట్రీ ఇచ్చారు.