కోవిడ్19 నిర్మూలనకు అయుష్ లో పరిశోధన

కేంద్రం అనుమతి  రాజ్య సభలో అయుష్ మంత్రిత్వశాఖ పరిశోదన ల పై ఆడిన ప్రశ్నకు కేంద్రఅయుష్ మంత్రిత్వ శాఖ మంత్రి మహేంద్ర భాయి ముజఫర్ రాజ్య సభకు రథ పూర్వక మైన సమాధానం ఇచ్చారు. ఈ మేరకు కేంద్ర మంత్రి సమాధాన మిస్తూ శాస్త్రవేత్తలు,సంస్థలు,అసుపట్గ్రులు,ఆయా రాష్ట్రాల అయుష్ విభాగాలు  ఆయుష్కు ఉపయోగ పడే అసేమ్ట మేటిక్,మైల్డ్,మోడరేట్ ఇన్ఫెక్షన్ల నివారణకు ప్రత్యామ్నాయ వైద్యంగా పరిశోదనలు చేయాలని నిర్ణ యించినట్లుకేంద్రమంత్రిత్వ శాఖ పేర్కొంది. రాష్ట్రాలు,కేంద్ర పాలిత ప్రాంతాలు,లైసెన్స్ అధారితీకి ఆదేశాలు ఇచ్చినట్లు పేర్కొన్నారు.ఈమేరకు డ్రగ్ కొంట్రోలర్లు అనుమతులు కలిగి ఉన్న మందుల ఉత్పత్తి దారులు అయుష్ 64 వ చట్టం కింద అనుమతులు ఇవ్వాలని లిఖితపూర్వక  సమాధానం లో స్పష్టం చేసారు.ఆయా రాష్ట్రాలు వారి వారి పరిధిలో అసిమ్ప్త  మటిక్ ,మైల్డ్,మోడరేట్  కోవిడ్ 19 కు ఈ అంశం పై అడిగిన ప్రశ్నకు సమాధాన మిచ్చారు. కోవిడ్ నియంత్రణలో భాగం గా ఆయుష్ మంత్రిత్వ శాఖ అయుష్ ఇంటర్ డి సిప్లినరి,అయుష్ రీసెర్చ్ అండ్ డవలప్మేంట్  టాస్క్ ఫోర్స్కు చిమన్ గా ప్రొఫెసర్ పట్వర్ధన్,శాస్త్రజ్ఞులు,పరిశోధకులు,ఐ సి ఎం ఆర్ సభ్యులు ఏ.ఐ .ఎం.ఎస్ కు చెందిన సభ్యులుఆయుష్ సభ్యుల ను నియమించ్జినట్లు మంత్రి సభకు వివరించారు. ఆరోగ్య శాఖ సహకారం తో ఆఉయుష్ శాఖ ఒక పరిశోదన చేసిందని తెలిపారు.కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య కుతుంబ సంక్షేమం,మినిస్ట్రీ ఆఫ్ సై,న్స్ మినిస్ట్రీ ఆఫ్ టెక్నాలజీ,డిపార్ట్ మెంట్ ఆఫ్ సైన్సెస్,వివిధ రాష్ట్రాల అసుపత్రులతో కూడిన సభ్యుల బృందం నియమించి నట్లు అయుష్ శాఖా స్పష్టం ప్రకటన.