
నదియా.. మళ్ళీ ట్రాక్లోకి వచ్చేనా?
తెలుగునాట `బజారు రౌడీ`, `వింత దొంగలు`, `ఓ తండ్రి ఓ కొడుకు` వంటి సినిమాల్లో కథానాయికగా నటించినా రాని స్టార్ డమ్.. `మిర్చి`, `అత్తారింటికి దారేది`, `దృశ్యం`, `అ ఆ` వంటి చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించినప్పుడు దక్కించుకుంది నదియా. అయితే.. `అ ఆ` తరువాత ఆమె ముఖ్య పాత్రల్లో నటించిన `నా పేరు సూర్య - నా ఇల్లు ఇండియా`, నెట్ ఫ్లిక్స్ లో గత ఏడాది రిలీజైన `మిస్ ఇండియా`.. తన కెరీర్ కి ఏ మాత్రం ప్లస్ కాలేకపోయాయి.
.jpg)
`యన్టీఆర్ 30`.. సీజన్ ఛేంజ్?
`అరవింద సమేత` వంటి విజయవంతమైన చిత్రం తరువాత యంగ్ టైగర్ యన్టీఆర్, సెల్యులాయిడ్ తాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మరోసారి జట్టుకడుతున్న సంగతి తెలిసిందే. యన్టీఆర్ ఆర్ట్స్, హారికా అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ మూవీకి యువ సంగీత సంచలనం తమన్ బాణీలు అందించనున్నారు.

హీరోగా మారుతూ 'గుండె కథ వింటారా' అనడుగుతున్న కమెడియన్!
ఇష్క్, గుండెజారి గల్లంతయ్యిందే, గీతాంజలి, ఒక లైలా కోసం, టాక్సీవాలా తదితర సక్సెస్ఫుల్ ఫిలిమ్స్లో నటించిన పాపులర్ కమెడియన్ మధునందన్ 'గుండె కథ వింటారా' అతనే విలక్షణ థ్రిల్లర్తో హీరోగా పరిచయమవుతున్నారు. వంశీధర్ రచన చేస్తూ దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రాన్ని ట్రినిటీ పిక్చర్స్ బ్యానర్పై క్రాంతి మంగళంపల్లి, అభిషేక్ చిప్ప సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

హిందీ 'పరుగు' సీక్వెల్ రిలీజ్ డేట్ వచ్చేసింది!
సర్ప్రైజ్! టైగర్ ష్రాఫ్ బర్త్డే సందర్భంగా మంగళవారం నదియడ్వాలా గ్రాండ్సన్ ఎంటర్టైన్మెంట్ సంస్థ 'హీరోపంతి 2' రిలీజ్ డేట్ పోస్టర్ను విడుదలచేసి, ఫ్యాన్స్ అందరినీ ఆశ్చర్యంలో, ఆనందంలో ముంచేసింది. టైగర్ ష్రాఫ్ నుంచి రానున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీస్లో 'హీరోపంతి 2' ఒకటి. 2014లో 'హీరోపంతి' మూవీ ద్వారానే హీరోగా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు టైగర్.

మూడోసారి ప్రెగ్నెంట్ అయిన 'వండర్ వుమన్'
'వండర్ వుమన్' మూవీతో ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది ఆరాధ్య తారగా మారింది గల్ గదోత్. ఆ సినిమాలో ఆమె క్యారెక్టర్కు ఇన్స్పైర్ అయిన అమ్మాయిలు, ఆమె బ్యూటీతో లవ్లో పడిపోయారు. ఒకవైపు ప్రొఫెషనల్ గ్రాఫ్ పైపైకి దూసుకుపోతుంటే, మరోవైపు ఆమె వైవాహిక జీవితం రోజురోజుకూ మరింత ఆనందకరంగా మారుతోంది.

టైగర్-దిశ వెడ్డింగ్ రూమర్స్.. జాకీ ష్రాఫ్ రియాక్షన్!
బాలీవుడ్ యూత్ ఐకాన్ టైగర్ ష్రాఫ్ నేడు 31వ బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్నాడు. దీంతో ఫ్యాన్స్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా అతడిని శుభాకాంక్షల్లో ముంచెత్తుతున్నారు. ఈ సందర్భంలో గాళ్ఫ్రెండ్ దిశా పటానీని త్వరలోనే టైగర్ పెళ్లాడబోతున్నాడంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. దీనిపై టైగర్ ఫాదర్, నిన్నటి తరం టాప్ హీరో జాకీ ష్రాఫ్ రియాక్టయ్యారు.

నన్నెందుకు వేధిస్తున్నారు?.. ఫైర్ అయిన సుశాంత్ ఎక్స్ గాళ్ఫ్రెండ్!
బాలీవుడ్ స్టార్ యాక్టర్ సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆకస్మిక మృతితో గుండెలు పగిలిన ఎంతోమంది ఫ్యాన్స్లో నటి అంకితా లోఖండే ఒకరు. సుశాంత్ మాజీ ప్రేయసిగా ఆమె వార్తలో నిలిచింది. ఆయన మృతి కేసులో తనకు తెలిసిన వివరాలన్నింటినీ అందించడమే కాకుండా, ఆయన కుటుంబానికి మద్దతుగా నిలిచిందామె.

పీడకలలు.. నిద్రలేమి.. సంజన మానసిక సమస్యలు!
శాండల్వుడ్ నటి సంజన గల్రానీ `బుజ్జిగాడు` చిత్రంతో తెలుగు ప్రేక్షకుల్ని పలకరించిన తరువాత కొన్ని చిత్రాల్లో మెరిసింది. అయినా ఎలాంటి లాభం లేకపోయింది. నటిగా తెలుగులో పెద్దగా గుర్తింపుని, అవకాశాల్ని తెచ్చుకోలేకపోయింది. అయితే ఇటీవల శాండల్వుడ్లో డ్రగ్స్ కలకలం సృష్టించిన విషయం తెలిసిందే.

భూతవైద్యం నేపథ్యంలో 'ద సెవెన్త్ డే'.. ట్రైలర్ ఏం చెబుతోంది?
ఎమ్మీ అవార్డ్ విన్నర్, 'మెమెంటో' (సూర్య 'గజిని' మూవీకి ఇదే ఆధారం) ఫేమ్ గయ్ పియర్స్ , మెక్సికన్ నటుడు వాధిర్ డెర్బెజ్ ప్రధాన పాత్రలు పోషించిన హారర్ ఫిల్మ్ 'ద సెవెన్త్ డే' అఫిషియల్ ట్రైలర్ను వర్టికల్ ఎంటర్టైన్మెంట్ రిలీజ్ చేసింది. ఈ ట్రైలర్లో గయ్ పియర్స్ ఒక భూతవైద్యునిగా కనిపించాడు.

ముమైత్కు ఓంకార్ వార్నింగ్!
ముమైత్ఖాన్ గత కొంత కాలంగా సినిమాలకు దూరంగా వుంటూ వస్తున్న విషయం తెలిసిందే. క్రేజ్ తగ్గిపోవడం ఓ కారణం కాగా... అవకాశాలు ఇచ్చేవాళ్లు లేకపోవడం మరో కారణం.. ఆరోగ్య సమస్యల వల్ల కూడా ఆమె సినిమాల్లో నటించట్లేదు. బాలకృష్ణ మూవీ 'డిక్టేటర్' తరువాత ముమైత్ చాలా వరకు సినిమాల్లో కనిపించడం మానేసింది.

అనసూయతో కలిసి స్టెప్పులేయడం గొప్పగా ఉందంటున్న హీరో!
'రంగమ్మత్త' అనసూయకు థాంక్స్ చెప్పాడు కార్తికేయ గుమ్మకొండ. ఎందుకంటే అతను హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ ఫిల్మ్ 'చావు కబురు చల్లగా'లో "పైన పటారం ఈడ లోన లొటారం.. ఇను బాసూ సెబుతానీ లోకమెవ్వారం.." అంటూ సాగే స్పెషల్ సాంగ్లో ఆమెతో కలిసి డాన్స్ చేసే అవకాశం తనకు వచ్చినందుకు! యస్. ఆ సాంగ్ లిరికల్ వీడియో ఈ రోజే రిలీజయ్యింది.

తులసి ఇంటికి కార్తీక్.. మోనితకు ఫ్యూజులు ఔట్!
స్టార్ మాలో తెలుగులో ప్రసారం అవుతున్న సక్సెస్ఫుల్ సీరియల్ 'కార్తీక దీపం'. సీరియల్స్లో దీనిపై వచ్చినన్ని మీమ్స్, కామెంట్స్ ఏ సీరియల్కి రాలేదేమో అన్నంతగా పాపులర్ అయిన ఈ సీరియల్ ఈ సోమవారం రసవత్తర మలుపులు తిరగబోతోంది. విహారి కారణంగా దీపని దూరం పెడుతూ వస్తున్న కార్తీక్కి అతని తల్లి సౌందర్య నిజం చెప్పేస్తుంది.

ఈ అమ్మాయి నేటి సెన్సేషనల్ హీరోయిన్.. గుర్తు పట్టారా?
ఎప్పుడు ఎవరికి ఎలా స్టార్డమ్ వస్తుందో తెలీదు. ఒకే ఒక్క సినిమాతో రాత్రికి రాత్రే స్టార్ అయిపోతుంటారు కొంతమంది. అలాంటి కొద్దిమందిలో లేటెస్ట్ సెన్సేషనల్ కృతి శెట్టి ఒకరు. 'ఉప్పెన' సినిమాతో ఆమెకు వచ్చిన కీర్తి ప్రతిష్ఠలు ఇటీవలి కాలంలో ఎవరికీ రాలేదని చెప్పవచ్చు.

'రొమాంటిక్' రిలీజ్ డేట్ పోస్టర్తో కిర్రెక్కిస్తున్న ఆకాష్-కేతిక!
తనయుడు ఆకాష్ పూరి హీరోగా నటిస్తోన్న 'రొమాంటిక్' మూవీకి డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కథ, స్క్రీన్ప్లే, డైలాగ్స్ సమకూరుస్తున్నారు. ఈ సినిమా ద్వారా ఆయన శిష్యుడు అనిల్ పాదూరి డైరెక్టర్గా పరిచయమవుతున్నారు. కేతికా శర్మ హీరోయిన్. 'ఇస్మార్ట్ శంకర్' లాంటి బ్లాక్బస్టర్ మూవీ తర్వాత పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ బ్యానర్లపై పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

రామ్, పూరి.. ఓ పాన్ ఇండియా మూవీ?
`ఇస్మార్ట్ శంకర్`తో ఎనర్జిటిక్ స్టార్ రామ్ కి కెరీర్ హయ్యస్ట్ గ్రాసర్ ని అందించారు డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్. అంతేకాదు.. తను కూడా మళ్ళీ సక్సెస్ ట్రాక్ లోకి వచ్చేశారు. ఆ తరువాత ఇద్దరు కూడా వేర్వేరు ప్రాజెక్ట్స్ తో బిజీ అయ్యారు.

చిరంజీవి వర్సెస్ మోహన్ లాల్!
ఒకరేమో టాలీవుడ్ మెగాస్టార్.. మరొకరేమో మాలీవుడ్ సూపర్ స్టార్.. ఇద్దరు కూడా వేసవిలో ఒకే డేట్ ని టార్గెట్ చేసుకున్నారు. ఆ ఇద్దరు స్టార్స్ మరెవరో కాదు.. చిరంజీవి, మోహన్ లాల్...

జూన్ 3న 'గుడ్ లక్ సఖి'
జాతీయ ఉత్తమనటి కీర్తి సురేష్ టైటిల్ రోల్ పోషిస్తోన్న చిత్రం 'గుడ్ లక్ సఖి'. ఆది పినిశెట్టి హీరోగా నటిస్తుండగా, జగపతిబాబు ఓ కీలక పాత్ర చేస్తున్నారు. విమన్ సెంట్రిక్ ఫిల్మ్గా రూపొందుతోన్న ఈ మూవీకి సహ నిర్మాత శ్రావ్య వర్మ ఆధ్వర్యంలో ఎక్కువ మంది లేడీ టెక్నీషియన్లు పనిచేస్తుండటం గమనార్హం.

హిందీ 'ఛత్రపతి' సరసన దిశా పటాని!
టాలీవుడ్ బ్లాక్ బస్టర్ 'ఛత్రపతి'.. హిందీలో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. యువ కథానాయకుడు బెల్లంకొండ సాయిశ్రీనివాస్ బాలీవుడ్ ఎంట్రీగా తెరకెక్కుతున్న ఈ సినిమాతోనే ప్రముఖ దర్శకుడు వీవీ వినాయక్ కూడా హిందీ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెడుతున్నారు. త్వరలోనే ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి సంబంధించి షూటింగ్ షురూ కానుంది.

4 వారాలు.. 3 సినిమాలు.. పరిణీతి చోప్రా లెక్కే వేరప్ప!
హిందీనాట దాదాపు పదేళ్ళుగా కథానాయికగా అలరిస్తోంది టాలెంటెడ్ బ్యూటీ పరిణీతి చోప్రా. గ్లోబల్ స్టార్ ప్రియాంకా చోప్రా కజిన్ గా బాలీవుడ్ కి పరిచయమైనా.. నటిగా తనదైన ముద్ర వేసింది పరిణీతి. కెరీర్ ఆరంభంలో బాగా దూకుడు చూపించిన ఈ అమ్మడు.. క్రమంగా నెమ్మదించింది. అయితే, ఈ మధ్య మళ్ళీ వరుస సినిమాలతో సందడి చేస్తూ వార్తల్లో నిలుస్తోంది.

`కప్పేళ` రీమేక్ లో శివాత్మిక?
`కప్పేళ`.. సరిగ్గా ఏడాది క్రితం కేరళ ప్రజల మనసు దోచుకున్న రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ. అన్నా బెన్, శ్రీనాథ్ భసి, రోషన్ మాథ్యూ ప్రధాన పాత్రల్లో మహ్మద్ ముస్తాఫా రూపొందించిన ఈ మలయాళ సినిమా.. అటు ప్రేక్షకులను, ఇటు విమర్శకులను మెప్పించింది. నెట్ ఫ్లిక్స్ లోనూ సెన్సేషన్ క్రియేట్ చేసిన `కప్పేళ`.. తెలుగులో రీమేక్ కాబోతున్న సంగతి తెలిసిందే.

పొలిటికల్ థ్రిల్లర్ గా `విజయ్ 65`?
సంక్రాంతికి రిలీజైన `మాస్టర్`తో మరో బ్లాక్ బస్టర్ ని తన ఖాతాలో వేసుకున్నాడు కోలీవుడ్ స్టార్ విజయ్. ఈ నేపథ్యంలో.. రెట్టించిన ఉత్సాహంతో తన నెక్స్ట్ వెంచర్ షూటింగ్ లో పాల్గొనబోతున్నాడు. `కొలమావు కోకిల`, `డాక్టర్` చిత్రాల దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్ట్ చేయనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్.. త్వరలోనే పట్టాలెక్కనుంది.

ఏకాంతంలో కార్తీక్.. నిజం చెప్పడానికి వంటలక్క ఎంట్రీ!
స్టార్ మా చానల్లో ప్రసారం అవుతున్న పాపులర్ సీరియల్ 'కార్తీక దీపం'. ఈ మంగళవారం తాజా ఎపిసోడ్ కీలక మలుపు తిరగబోతోంది. అసలు విషయం తెలుసోవాలని తులసి ఇంటికి వెళ్లిన కార్తీక్కి అక్కడ తులసి లేకపోవడంతో చిరాకొస్తుంది. ఇది కూడా దీప పార్టీనే కదా కావాలనే ఇలా చేసిందని విసుక్కుంటాడు.

పవన్కు నాలుగో భార్యగా నాకు ఓకే.. అషు రెడ్డి షాకింగ్ రియాక్షన్!
డబ్స్మాష్ వీడియోల ద్వారా జూనియర్ సమంతగా గుర్తింపుని సొంతం చేసుకున్న అషు రెడ్డి ఇటీవల బిగ్బాస్ సీజన్ 3తో మరింతగా పాపులర్ అయిన విషయం తెలిసిందే. గతకొన్ని వారాలుగా స్టార్ మా చానల్లో ప్రసారం అవుతున్న 'కామెడీ స్టార్స్' షోలో ముక్కు అవినాష్తో కలిసి స్కిట్లు చేస్తూ నవ్వులు పూయిస్తోంది.

16 నెలలు.. 4 చిత్రాలు.. ఇదీ రణ్ బీర్ ప్లాన్!
బాలీవుడ్ యూత్ ఐకాన్ రణ్ బీర్ కపూర్.. వరుస చిత్రాలు చేస్తూ ఫుల్ జోష్ లో ఉన్నాడు. `సంజు` (2018) తరువాత మరో సినిమాతో పలకరించని రణ్ బీర్.. కేవలం 16 నెలల కాలంలో 4 చిత్రాలతో సందడి చేయనుండడం హిందీనాట వార్తల్లో నిలుస్తోంది.

అల్లరోడి `అహ నా పెళ్ళంట`కి పదేళ్లు
`అల్లరి` నరేశ్ కెరీర్ లో పలు విజయవంతమైన వినోదాత్మక చిత్రాలు ఉన్నాయి. వాటిలో `అహ నా పెళ్ళంట` ఒకటి. వీరభద్రమ్ దర్శకుడిగా పరిచయమైన ఈ సినిమాతోనే రీతూ బర్మేచా హీరోయిన్ గా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. శ్రీహరి, అనిత, బ్రహ్మానందం, ఆహుతి ప్రసాద్, సుబ్బరాజు, ఎమ్మెస్ నారాయణ, ఏవీయస్, సత్యం రాజేశ్, వెన్నెల కిశోర్, వేణు మాధవ్, హంసా నందిని తదితరులు ఈ చిత్రంలో ఇతర ముఖ్య పాత్రల్లో దర్శనమిచ్చారు.

మరోసారి మెస్మరైజ్ చేసిన నిత్యా మీనన్!
అభినయానికి ప్రాధాన్యమున్న పాత్రలకే ఓటేసే ఈ తరం కథానాయికల్లో నిత్యా మీనన్ ఒకరు. తెలుగునాట పదేళ్ళుగా రాణిస్తున్న ఈ కేరళకుట్టి.. `అలా మొదలైంది`, `ఇష్క్`, `గుండె జారి గల్లంతయ్యిందే`, `మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు` చిత్రాలతో నటిగా చెరగని ముద్ర వేశారు. అడపాదడపా స్టార్ హీరోల సినిమాల్లోనూ మెరుస్తున్న నిత్య.. పాత్ర పరిధి ఎంతైనా యాక్ట్రస్ గా ఫెయిల్ అయిన సందర్భాలు తక్కువనే చెప్పాలి.

బాలయ్యకి జోడీగా అదితి రావ్ హైదరీ?
నటిగా అదితి రావ్ హైదరీది 14 ఏళ్ళ సినీ ప్రస్థానం. ఈ ప్రయాణంలో తమిళ, హిందీ, తెలుగు, మలయాళ భాషల్లో పలు చిత్రాలు చేశారు ఈ స్టన్నింగ్ బ్యూటీ. `సమ్మోహనం`తో టాలీవుడ్ లో నేరుగా ఎంట్రీ ఇచ్చిన అదితికి.. మొదటి ప్రయత్నమే నటిగా మంచి గుర్తింపుని..

రామ్చరణ్ ఫస్ట్ హీరోయిన్ ఇప్పుడేం చేస్తోంది?
మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా రామ్చరణ్ 'చిరుత' (2007) మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. పూరి జగన్నాథ్ డైరెక్ట్ చేసిన యాక్షన్ అండ్ లవ్ స్టోరీలో హీరోయిన్గా బిహార్కు చెందిన నేహా శర్మ నటించింది. ఆమెకు కూడా నటిగా అదే ఫస్ట్ ఫిల్మ్. మంచి ఒడ్డూపొడుగూ, గ్లామర్ ఆమె సొంతం. ఆ సినిమా తర్వాత వరుణ్ సందేశ్తో 'కుర్రాడు' సినిమాలో నాయికగా నటించిందామె.

వైష్ణవ్ తేజ్.. `జంగిల్ బుక్`
కథానాయకుడిగా నటించిన తొలి చిత్రం `ఉప్పెన`తో అనూహ్య విజయాన్ని అందుకున్నాడు మెగా కాంపౌండ్ యంగ్ హీరో వైష్ణవ్ తేజ్. అందులోని ఆశీ పాత్రతో నటుడిగా తనదైన ముద్ర వేశాడు.

'ఆచార్య'లో రామ్చరణ్ కామ్రేడ్ లుక్!
మెగాస్టార్ చిరంజీవి టైటిల్ రోల్ పోషిస్తోన్న చిత్రం 'ఆచార్య'. కొరటాల శివ డైరెక్ట్ చేస్తోన్న ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్ పరిసరాల్లో జరుగుతోంది. చిరంజీవి జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తోన్న ఈ మూవీని మే14న రిలీజ్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్పై రామ్చరణ్, నిరంజన్ రెడ్డి సంయుక్తంగా 'ఆచార్య'ను నిర్మిస్తున్నారు.

డైరెక్టర్ కావాలనుకున్న సౌందర్య?
వెండితెరను కొన్నేళ్ల పాటు మురిపించిన అందాల రాశి సౌందర్య. కన్నడ నటి అయినా తెలుగు, తమిళ భాషల్లో నటిగా చెరగని ముద్ర వేశారు. మహానటి సావిత్రి తరువాత నటిగా అంతటి మంచి గుర్తింపుని, పేరుని సొంతం చేసుకున్నారు. టాలీవుడ్, కోలీవుడ్తో పాటు కన్నడ చిత్రాల్లోనూ స్టార్ హీరోలతో కలిసి నటించి స్టార్ హీరోయిన్గా ఈ మూడు భాషల్లో ఓ వెలుగు వెలిగారు.
.jpg)
`పుష్ప` టీజర్ ఎప్పుడంటే..
`ఆర్య`, `ఆర్య 2` తరువాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో రూపొందుతున్న సినిమా `పుష్ప`. ఎర్రచందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ యాక్షన్ థ్రిల్లర్ లో బన్నీకి జోడీగా కన్నడ కస్తూరి రష్మిక మందన్న నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి దాదాపు 50 శాతం చిత్రీకరణ పూర్తయిందని టాక్.

కీర్తి సురేశ్.. ముచ్చటగా మూడు!
గత ఏడాది కీర్తి సురేశ్ రెండు సినిమాలతో పలకరించింది. ఆ చిత్రాలే.. `పెంగ్విన్`, `మిస్ ఇండియా`. ఈ రెండు కూడా ఫిమేల్ సెంట్రిక్ ఫిల్మ్స్ నే. అంతేకాదు.. ఓటీటీ వేదికగానే నాలుగున్నర నెలల గ్యాప్ లో ఈ మూవీస్ స్ట్రీమ్ అయ్యాయి.

ప్రభాస్.. జస్ట్ 4 నెలల్లోపే వస్తున్నాడు బాస్!
`మిర్చి` ముందు వరకు ఏడాదికి ఒక సినిమాతోనైనా పలకరిస్తూ వచ్చేవాడు ప్రభాస్. అయితే.. `మిర్చి` తరువాత ఆ లెక్క మారింది. రెండేళ్ళకో సినిమా అన్న చందాన ప్రభాస్ నుంచి మూవీస్ వస్తున్నాయి....

పవన్ ఈసారైనా సంక్రాంతికి పవర్ చూపిస్తాడా?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - వెర్సటైల్ డైరెక్టర్ క్రిష్ కాంబినేషన్ లో ఓ పిరియడ్ డ్రామా రూపొందుతున్న సంగతి తెలిసిందే. మొఘలాయిల పరిపాలనా కాలం నాటి వాతావరణం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో నెవర్ సీన్ బిఫోర్ రోల్ లో దర్శనమివ్వనున్నారు పవన్. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ భారీ బడ్జెట్ మూవీకి సంబంధించి.. తాజాగా రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు.

డార్క్ థ్రిల్లర్ 'జి.టి.ఎ' మొదలైంది
అశ్వద్ధామ ప్రొడక్షన్స్ పతాకంపై యువ ప్రతిభాశాలి బైరి దీపక్ సిద్ధాంత్ను దర్శకుడిగా పరిచయం చేస్తూ, డాక్టర్ బి.సుశీల నిర్మిస్తున్న డార్క్ థ్రిల్లర్ 'జి.టి.ఎ' (గన్స్-ట్రాన్స్-యాక్షన్). చైతన్యకృష్ణ, హీనా రాయ్, సుదర్శన్, శరత్ చంద్ర, రాఖీ, శ్రీకాంత్ అయ్యంగార్, రూపాలక్ష్మి కుమరన్ ముఖ్య తారాగణంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం 28 ఫిబ్రవరి ఉదయం హైద్రాబాద్ లోని రామానాయుడు స్టూడియోలో పూజా కార్యక్రమాలతో ఘనంగా మొదలైంది.
Short Films
Movie Reviews

2.50

2.50
Latest News
Video-Gossips
Gallery

ఇటలీ నుంచి స్పోర్ట్స్ కారు తెప్పిస్తున్న జూనియర్ ఎన్టీఆర్!
టాలీవుడ్ స్టార్లలో చాలామంది ఖరీదైన లగ్జరీ కార్లపై ఆసక్తి చూపిస్తుంటారు. మామూలు కార్లలో లేని సౌకర్యాలు ఉన్న కార్లు వాళ్ల గ్యారేజీలలో కనిపిస్తుంటాయి. జూనియర్ ఎన్టీఆర్ సైతం అందుకు మినహాయింపు కాదు. కొత్తగా మార్కెట్లోకి వచ్చిన లగ్జరీ కార్లను ఓ చూపు చూస్తుంటాడు తారక్. లేటెస్ట్గా ఆయన దృష్టి 'లంబోర్గిని ఉరుస్' మోడల్పై పడింది.

రాజశేఖర్ తో `జార్జి రెడ్డి` భామ?
`జార్జి రెడ్డి` చిత్రంతో తెలుగునాట ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది ముస్కాన్ ఖుబ్ చాందిని. మరీ ముఖ్యంగా.. ఆమె నర్తించిన `బుల్లెట్` సాంగ్ యూట్యూబ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. `జార్జి రెడ్డి` తరువాత అక్షయ్ కుమార్ నటించిన బాలీవుడ్ మూవీ `లక్ష్మి`లో కీలక పాత్రలో మెరిసింది ఈ టాలెంటెడ్ బ్యూటీ.

'సీటీమార్' టైటిల్ సాంగ్కు ఫస్ట్ విజిల్ వేసిన సమంత!
గోపీచంద్ హీరోగా సంపత్ నంది డైరెక్ట్ చేస్తోన్న 'సీటీమార్' టైటిల్ సాంగ్ రిలీజైంది. తమన్నా, దిగంగనా సూర్యవంశీ హీరోయిన్లుగా నటిస్తోన్న ఈ మూవీకి మణిశర్మ మ్యూజిక్ డైరెక్టర్. టైటిల్ సాంగ్ను బుధవారం ఉదయం సమంత అక్కినేని తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా లాంచ్ చేశారు. దాంతో పాటు, "#SeetimaarrTitleSong Woo hoo.. first whistle for this awesome song.. wishing the team the very best." అంటూ ట్వీట్ చేశారు.

నా కెరీర్లో 'బ్యాక్ డోర్' ఓ మైల్ స్టోన్ మూవీ అవుతుంది: పూర్ణ
పూర్ణ నాయికగా నటించిన చిత్రం 'బ్యాక్ డోర్' టీజర్ లాంచ్ వేడుక ప్రసాద్ ల్యాబ్స్లో కన్నుల పండుగగా జరిగింది. కర్రి బాలాజీ డైరెక్ట్ చేస్తోన్న ఈ ఫిల్మ్ను ఆర్కిడ్ ఫిలిమ్స్ బ్యానర్పై 'సెవెన్ హిల్స్' సతీష్ కుమార్ సమర్పణలో బి. శ్రీనివాస్ రెడ్డి నిర్మిస్తున్నారు. తేజ త్రిపురాన చిత్ర కథానాయకుడు.

అప్పుడు `గోపాల గోపాల`.. ఇప్పుడు `దృశ్యం 2`..
యువ సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ ఖాతాలో మరో క్రేజీ ప్రాజెక్ట్ చేరింది. మాలీవుడ్ సెన్సేషన్ `దృశ్యం 2`కి తెలుగు రీమేక్ గా రూపొందుతున్న చిత్రం రూపంలో ఆ అవకాశం దక్కింది. సీనియర్ స్టార్ విక్టరీ వెంకటేశ్ కాంబినేషన్ లో తనకు ఇది రెండో సినిమా కావడం విశేషం.

బిగ్ బాస్ సీజన్ 5 హోస్ట్ మారుతున్నారా?
బిగ్ బాస్ సీజన్ 4 కోవిడ్ కారణంగా ఆలస్యం కావడంతో సీజన్ 5ని ముందుగానే స్టార్ట్ చేయాలని స్టార్ మా చానల్ నిర్వాహకులు అప్పుడే ప్రయత్నాలు మొదలుపెట్టేశారు. సీజన్ 4 కోవిడ్ తీవ్రత కొంత తగ్గిన తరువాత ప్రారంభించినా వీక్షకుల నుంచి అనూహ్య స్పందన లభించింది. దీంతో సీజన్ 5ని మరిన్ని ప్రత్యేకతలతో ప్రారంభించాలని నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారు.

బన్నీ చిత్రంలో `జయమ్మ`?
మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా నటించిన కాప్ డ్రామా `క్రాక్`లో జయమ్మగా స్టన్నింగ్ పెర్ఫార్మెన్స్ తో మెస్మరైజ్ చేశారు వరలక్ష్మీ శరత్ కుమార్. ఆ నెగటివ్ రోల్ లో తనని తప్ప మరొకరిని ఊహించుకోలేనంతగా పాత్రలో ఒదిగిపోయారీ చెన్నై పొన్ను. కట్ చేస్తే.. ఒకటిన్నర నెలలోపే `అల్లరి` నరేశ్ `నాంది`లో లాయర్ ఆద్యగా పాజిటివ్ రోల్ లో రాణించారు. ఈ రెండు సినిమాలు మంచి విజయం సాధించడంతో.. వరలక్ష్మికి తెలుగునాట డిమాండ్ పెరిగింది.

తిరు.. బిగ్ టికెట్ ఫిల్మ్స్ డబుల్ ధమాకా!
తమిళ, తెలుగు, మలయాళ, హిందీ భాషల్లో ఛాయాగ్రాహకుడిగా తనదైన ముద్రవేస్తున్నారు తిరు. 1994లో విడుదలైన తమిళ చిత్రం `మగళిర్ మట్టుమ్` (తెలుగులో `ఆడవాళ్ళకు మాత్రమే`)తో సినిమాటోగ్రాఫర్ గా తొలి అడుగేసిన తిరు.. `నవ్వండి లవ్వండి`, `హే రామ్`, `క్రిష్ 3`, `24` వంటి అనువాద చిత్రాలతో తెలుగువారికి చేరువయ్యారు. యంగ్ టైగర్ యన్టీఆర్ నటించిన `జనతా గ్యారేజ్`తో తెలుగులో తొలిసారిగా నేరుగా పనిచేసిన తిరు.. ఆపై సూపర్ స్టార్ మహేశ్ బాబు కాంబోలో `భరత్ అనే నేను` చేశారు.

`ఆదిపురుష్`లో కీర్తి సురేష్?
`మహానటి`తో ఉత్తమ నటిగా జాతీయ పురస్కారాన్ని అందుకున్నారు కీర్తి సురేశ్. ఆ బయోపిక్ తీసుకువచ్చిన గుర్తింపుతో బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగణ్ బయోగ్రాఫికల్ స్పోర్ట్స్ డ్రామా `మైదాన్`లో నాయికగా నటించే అవకాశం దక్కినా.. కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ నుంచి బయటికి వచ్చేశారు కీర్తి. అలా.. కీర్తి బాలీవుడ్ డెబ్యూ కార్యరూపం దాల్చలేకపోయింది.

ఎయిర్పోర్ట్లో "మ్యాన్-అప్" హుడీతో ప్రత్యక్షమైన రియా!
బాలీవుడ్ నటుడు సుశాంత్సింగ్ రాజ్పుత్ మృతి కేసులో అపనిందలు పాలై, దానికి సంబంధించిన డ్రగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొని, కొన్ని రోజుల పాటు జైలులో గడిపి బెయిల్పై బయటకు వచ్చిన బాలీవుడ్ నటి రియా చక్రవర్తి తాజాగా ముంబై ఎయిర్పోర్ట్లో దర్శనమిచ్చింది. తండ్రి ఇంద్రజిత్ చక్రవర్తి, సోదరుడు షోవిక్ చక్రవర్తితో కలిసి కనిపించిందామె.

తరుణ్తో `అనుభవించు రాజా` అంటున్న నాగ్
యంగ్ హీరో రాజ్ తరుణ్ కెరీర్.. అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై కింగ్ నాగార్జున నిర్మించిన `ఉయ్యాలా జంపాలా`తో మొదలైంది. తొలి ప్రయత్నంలోనే తరుణ్ కి మంచి విజయం దక్కింది. ఆ సెంటిమెంట్ తోనే ఐదేళ్ళ తరువాత నాగ్ నిర్మాణంలో `రంగుల రాట్నం` చేశాడు రాజ్. అయితే, ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది.

'పుష్పక విమానం'లో ఆనంద్ దేవరకొండ విహారం!
రౌడీ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడిగా 'దొరసాని' చిత్రంతో హీరోగా పరిచయమయ్యాడు ఆనంద్ దేవరకొండ. రెండో సినిమా 'మిడిల్ క్లాస్ మెలోడీస్'తో నటుడిగా తనకంటూ సొంత అస్తిత్వాన్ని సాధించాడు. థియేటర్లలో కాకుండా స్ట్రెయిట్గా ఓటీటీ ప్లాట్ఫామ్పై రిలీజైన ఆ సినిమాలో గుంటూరులో హోటల్ పెట్టి పేరు తెచ్చుకోవాలనుకొనే యువకుడిగా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు ఆనంద్.

సుధీర్ బాబు, కృతి శెట్టి.. ఓ ఇంట్రెస్టింగ్ టైటిల్
`ఉప్పెన`తో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది కృతి శెట్టి. బేబమ్మగా జేజేలు అందుకున్న ఈ టాలెంటెడ్ యాక్ట్రస్.. ప్రస్తుతం రెండు తెలుగు చిత్రాలతో బిజీగా ఉంది. అందులో ఒకటి నేచురల్ స్టార్ నానితో చేస్తున్న `శ్యామ్ సింగ రాయ్` కాగా, మరొకటి సుధీర్ బాబు - ఇంద్రగంటి మోహనకృష్ణ కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం.

`శ్యామ్ సింగ రాయ్`.. స్టోరీ లైన్ అదేనా?
నేచురల్ స్టార్ నాని టైటిల్ రోల్ లో నటిస్తున్న చిత్రం `శ్యామ్ సింగ రాయ్`. సాయిపల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ నాయికలుగా దర్శనమివ్వనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని `టాక్సీవాలా` ఫేమ్ రాహుల్ సంకృత్యన్ రూపొందిస్తున్నాడు.

పవన్, మహేశ్.. ఫస్ట్ ఎవర్ పొంగల్ క్లాష్!
అటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఇటు సూపర్ స్టార్ మహేశ్ బాబు.. ఇద్దరు కూడా పలు సార్లు సంక్రాంతి సీజన్ లో తమ సినిమాలతో సందడి చేశారు. అయితే, ఏ పొంగల్ సీజన్ లోనూ ఈ ఇద్దరి చిత్రాల మధ్య పోటీ లేదనే చెప్పాలి. కట్ చేస్తే.. 2022 ముగ్గుల పండక్కి పవన్, మహేశ్ తొలిసారి నువ్వా నేనా అన్నట్లుగా బరిలోకి దిగుతున్నారు..
TeluguOne Service
Customer Service
