పిండి పదార్థాలు తింటే షుగర్ పెరుగుతుందనేది అపోహ మాత్రమే...!

 

మనం తిన్న ఆహారం గ్లూకోజ్ రూపంలో అందుబాటులోకి రావడానికి దాదాపు గంటన్నర సమయం పడుతుంది. ఇక్కడ ప్రధానంగా చెప్పాల్సిన విషయం ఏంటంటే, మనం తినే ఏ పిండి పదార్థం అయినా గ్లూకోజ్ రూపంలో మారాల్సిందే. అయితే, పిండి పదార్థాలు తింటే షుగర్ పెరిగిపోతుందనే భ్రమ ఒకటి జనాల్లో ఉండిపోయింది. మరి, దీనికి సంబంధించి వాస్తవం తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి...  https://www.youtube.com/watch?v=AaNfa4msN6g