కేజ్రీవాల్‌కు నోటీసులు..


ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు నోటీసులు అందాయి. కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ వేసిన పరువు నష్టం దావా కేసులో పాటియాలా హౌస్ కోర్టు కేజ్రీవాల్ కు నోటీసులు అందించాయి. కేజ్రీవాల్ తో పాటు మరో ఐదుగురికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను మే 20కి వాయిదా వేసింది.