మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్లో చిత్రం చూడాలని ఎవరికి మాత్రం ఉండదు. ‘మగదీర’ తరువాత రాజమౌళి ఇమేజ్ హైట్స్ కి చేరింది.
కుర్రాడు
వరుణ్ (వరుణ్ సందేశ్) డిగ్రీ చదువుతూ ఏ ఉద్యోగం లేకుండా ఖాళీగా ఉంటూ అతని తండ్రి (తనికెళ్లభరణి) చేత చివాట్లు తింటూ ఉండే ఓ మధ్యతరగతి కుర్రాడు. ఓ బైక్ కొనుక్కోవాలన్న ఆశ వరుణ్లో ఉంటుంది. వరుణ్ హేమ (నేహా శర్మ)ని ప్రేమిస్తాడు.
“జోష్”
సత్య (నాగచైతన్య) వైజాగ్లో ఉండే కాలేజీ విద్యార్థి. అతను స్కూల్ చదువంతా చాలా మంచి విద్యార్థిగా చదివి, కాలేజీకి రాగానే అతనిలో ఒక రకమైన తిరుగుబాటు ధోరణి మొదలవుతుంది. ఆ ధోరణి వల్ల అతని కాలేజ్ ప్రిన్సిపాల్ సురేంద్ర కుమార్ (ప్రకాష్ రాజ్) ఎన్ని విధాలుగా సత్యకి నచ్చచెప్పటానికి ప్రయత్నించినా అతను వినడు. పైగా రెచ్చిపోతుంటాడు.
మహాత్మ
దాస్ (శ్రీకాంత్) అనే గూండా గాంధీ బొమ్మ సెంటర్ లో రౌడీయిజం చేస్తుంటాడు. అతను తనకు నచ్చిన పని చేసుకుంటూపోతుంటాడు. అది అవతలి వాళ్ళకు బాధ కలిగించేదైనా సరే దానికతడు ఏమాత్రం వెనుకాడడు. ఒక స్థలం కబ్జా చేసిన వాళ్ళని ఆ స్థలంలోనుండి ఖాళీ చేయించటానికి రెండు లక్షలు డబ్బు తీసుకుంటాడు దాస్. ఫ్యాబ్ సిటీ నిర్మించేందుకు మినిస్టర్ కళారాణి నిరుపేదల భూములను యస్.ఇ.జెడ్ పేరిట ఆక్రమించి భూమి పుజ మొదలుపెడుతుంది.
మటేస్కో
రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం
చేస్తున్న ఓబుళాపురం కుంభకోణం
వల్ల కాంగ్రెస్ బలహీనపడుతుందా..?
మరి మీ మాటేంటి…

