ఉదయాన్నే తులసి దగ్గర దీపం పెట్టి ఎవర్నిచూడాలి?

కార్తీక మాసానికి ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా? కుమార స్వామిని కార్తికేయుడు అని కూడా అంటారు కదా. ఆయన నుంచి ఈ పేరు వచ్చింది. కృత్తికలు పెంచబడ్డ వాడు కాబట్టే కుమారస్వామి కార్తికేయుడు అయ్యాడు. అందుకే.. ఈ నెల దినాలు.. కృత్తికా నక్షత్రాలకు పూజిస్తే.. కుమారస్వామి ఆనందిస్తాడు. కార్తిక మాసం ఉన్నన్ని నాళ్లూ... సూర్యోదయానికి ముందే దీపాలు వెలిగించి తులసిని పూజించాలి. ఆ తర్వాత.. కృత్తికా నక్షత్రాలను పుంచించాలి. అలాగే సూర్యాస్తమయం తర్వాత కూడా చేయాలి. అలా చేస్తే కృత్తికా నక్షత్రాలతో పాటు కార్తికేయుడు కూడా చల్లగా చూస్తాడు. ఇంకా వివరాలు కావాలంటే.. ఇక్కడున్న లింక్ ని క్లిక్ చేయండి.


More Karthikamasa Vaibhavam